Entries by admin

నకిలీ విత్తనాల రవాణాపై ప్రత్యేక నిఘా

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 21: రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు,రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు నకిలీ విత్తన ముఠాల బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, నకిలీ విత్తనాలు ,మద్యం స్మగ్లింగ్ ముఠపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, అంజనీ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని […]

ఇక్కడి సింగరేణి డీ.ఎం.ఎఫ్.టీ నిధులను ఇక్కడే ఉపయోగించాలి: ఠాగూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, 20: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం RG-2 ఏరియా పరిధిలోని ఓసిపి3 శావల్ &డ్రిల్ సెక్షన్ కార్మికులను వకీల్ పల్లి గని మొదటి షిఫ్ట్,నైట్ షిఫ్ట్ కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్. ఈ సందర్భంగా ఎస్ ఎన్ డి క్యాంటీన్లో,వకీల్ పల్లి గనిలో కార్మిక ఉద్దేశించి ఠాగూర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు […]

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఠాగూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 19: ఈరోజు ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విట్టల్ నగర్ జోన్ సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో ప్రకారం జీతాలు రాక కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, సమయానికి జీతాలు రాక అప్పులు చేసుకొని దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని […]

పేదలు వేసుకున్న గుడిషెలకు పట్టాలు ఇవ్వాలి సిపిఎం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 18: ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సాయంకాలంలో పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఎం బహిరంగ సభకు ముఖ్య నాయకులైన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర సీనియర్ నాయకులు బి.భిక్షమయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ పాల్గొని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలలో 4000 గుడిసెలు వేసుకొని పేద ప్రజలు రెండు నెలలుగా ఇంటి స్థలాలకోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం […]

ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా కనుకుంట్ల శ్రీనివాస్ నియామకం

స్వేచ్చ న్యూస్, రామగుండం, మే 18: యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షులుగా కూకట్ల శ్రీనివాస్ యాదవ్ ను కార్పొరేషన్ అధ్యక్షులు సతీష్ నియమించారు.వారి నియామక పత్రాన్ని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కూకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీలోని ఐదు డివిజన్ల లో యువజన […]

నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య పరీక్షలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, మే 15: నార్కెట్పల్లి లోని కామినేని వైద్య విద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా ఈనెల 17న (బుధవారం) నిర్వహించనున్నట్లు హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కామినేని ఆసుపత్రి ఆవరణలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రంగారావు తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వయోభేదం లేకుండా చిన్న చిన్న వయస్సు వారు […]

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి దుర్మరణం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, మే 12: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ పరిసరాలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన కొమ్ము సహదేవ్ (33) నార్కెట్పల్లి మండల కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువుగట్టు ఆర్చ్ వద్ద పురుగుల మందు […]

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి దుర్మరణం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, మే 12: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ పరిసరాలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన కొమ్ము సహదేవ్ (33) నార్కెట్పల్లి మండల కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువుగట్టు ఆర్చ్ వద్ద పురుగుల మందు […]

సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 7: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజాహిత సంక్షేమ పథకాలకు ఆయన పాలనకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర వెంకటేష్ తో పాటు మరో పదిమంది ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ […]

గతంలో వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్న కొత్త శిలాఫలకాల ప్రారంభోత్సవమా?

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 7: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాబోతున్న సందర్భంగా గతంలో పలు అభివృద్ధి పనుల కోసం వేసిన శిలాఫలకాలు అభివృద్ధి పనులు జరగక వెక్కిరిస్తున్నాయని 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో ఆదవారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి హాజరైనారు విఠల్ నగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన […]