Entries by admin

తెలంగాణ లేబర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 3: గోదావరిఖని మేదర్ బస్తీలోని ఉత్తర తెలంగాణ లేబర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నం భానుచందర్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రె రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మెడికల్ కాలేజీ సింగరేణి కార్మికుల డబ్బులతో సింగరేణి స్థలంలో నిర్మించబడినప్పటికీ సింగరేణి కార్మికుల పిల్లలకు ఐదు శాతమే […]

చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 3: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పేద ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాయమాటలతో మోసం చేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ […]

రిటైర్డ్ కార్మికులకు ఉచితంగా జిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తానన్న ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 1: ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ సింగరేణి స్టేడియంలో ఉదయం వాకర్స్,జిమ్ చేసేవారితో కలిసిన రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులు వారి ఆరోగ్యం కోసం జింకు వస్తే డబ్బులు కడితేనే జింకు అనుమతిస్తున్నారని నేను గెలిచినంక సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉచితంగా […]

ఒక అవకాశం ఇవ్వాలని ఎల్ఐసి ఏజెంట్లను కోరిన రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: మంగళవారం గోదావరిఖని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్లను కలిసి ఒక అవకాశం ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎక్కిన వెంటనే ఆదాని అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేట్ పరం కానీయబోమని ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి ఒక అవకాశం […]

ప్రచారంలో దూసుకుపోతున్న గొర్రె రమేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: రామగుండం నియోజకవర్గం నుండి తెలంగాణ లేబర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది గొర్రె రమేష్ రెండవ విడత శంఖారావ ప్రచారంలో తనను గెలిపించాలని విట్టల్ నగర్ చౌరస్తా,వీర్లపల్లి,సెవన్ ఎల్ బి కాలనీలోని అత్యంత పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పార్టీల,వ్యక్తుల,హోదాల పేర్లతో ఓట్లు అడుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.5 ఏళ్లు […]

చనిపోయిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక భరోసానే లక్ష్యంగా కుటుంబ భరోసా పథకం

స్వేచ్ఛ న్యూస్, అక్టోబర్ 31, నల్గొండ: ప్రతినిత్యం కాలంతో ప్రయాణిస్తూ కుటుంబాన్ని గడుపుతున్న ఫోటోగ్రాఫర్ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో గాని మరే ఇతర కారణం చేతనైన మరణించినట్లయితే ఆ ఫోటోగ్రాఫర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడొద్దు అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిందే ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం అని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పట్టణ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కుటుంబ […]

అసెంబ్లీ ఎన్నికల్లో మహిళకు అవకాశం ఇవ్వండి సంధ్యారాణి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: 2ఇంక్లైన్ కార్మికులను కలిసిన బిజెపి అభ్యర్థి సంధ్యారాణి ప్రతి కార్మికుడిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం నుండి ఎంతోమంది నాయకులకు అవకాశం కల్పించారని ఈసారి ఒక మహిళకు అవకాశం కల్పించండని కోరారు.నా వెనక వీలకోట్ల ఆస్తులు లేవని లీడర్లు అంతకన్నా లేరని నా బలం బలగం అంతా మీరేనని అన్నారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల […]

తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న సత్యనారాయణ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నా క్రమంలో మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గుడికి చేరారు.రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన కావాలని అది కేవలం సత్యనారాయణకే సాధ్యమని తనకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ ఈరోజు 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్,లంబాడి తండా,తారక రామారావు నగర్, భాస్కర్ రావు నగర్ లో […]

మానవత్వం చాటుకున్న నార్కెట్పల్లి వాసి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 14: తనకు దొరికిన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి మానవత్వం చాటుకున్న సంఘటన శనివారం నార్కెట్పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్కట్పల్లికి చెందిన నీలం వీరయ్య సాయంత్రం మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుమీద మొబైల్ ఫోన్ దొరికింది. వెంటనే వీరయ్య తనకు దొరికిన ఫోను ను పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పేందుకు వెళ్లగా ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు పోతినేనిపల్లి గ్రామానికి చెందిన ఆదిమల్ల ప్రవీణ్ […]

వ్యాపారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తికి వినతి

స్వేచ్చ న్యూస్, నార్కట్ పల్లి, అక్టోబర్ 14నార్కట్ పల్లి పట్టణంలో ఉన్న వ్యాపారుల సంక్షేమానికి కృషి, చేస్తూ ఇతర రాష్ట్రాల వ్యాపారులకు నార్కట్ పల్లి పట్టణంలో అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ నార్కట్ పల్లి పట్టణ వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు బోడ వెంకన్న మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి నార్కట్ పల్లి పట్టణంలోకి వలస వచ్చి ఇక్కడి ప్రజలను మోసం […]