తెలంగాణ లేబర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 3: గోదావరిఖని మేదర్ బస్తీలోని ఉత్తర తెలంగాణ లేబర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నం భానుచందర్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రె రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మెడికల్ కాలేజీ సింగరేణి కార్మికుల డబ్బులతో సింగరేణి స్థలంలో నిర్మించబడినప్పటికీ సింగరేణి కార్మికుల పిల్లలకు ఐదు శాతమే […]