Entries by admin

ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత అవసరం

నార్కట్ పల్లి, అక్టోబర్ 1, స్వేచ్ఛ న్యూస్:ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కామినేని వైద్య, విద్యా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి సుధీర్ బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో, ప్రాథమిక పాఠశాల ఆవరణ లో, ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కళాశాల వైద్య విద్యార్థులచే శ్రమదానం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే […]

జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చంద్రయాన్ విజయోత్సవ సంబరాలు

స్వేచ్ఛ న్యూస్, ఆగస్టు 23, నార్కెట్ పల్లి: ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి సాధ్యం కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశం  చంద్రయాన్ 3 మిషన్ ని చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ లాండింగ్ ద్వారా విజయవంతంగా శాటిలైట్ ను ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు భారత్ తన సత్తాను చాటిన వేళ ఆ మధుర క్షణాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అమ్మనబోలు చౌరస్తా నుండి మునుగోడు […]

క్షణ కాలాన్ని తర తరాలపాటు చూపించేది ఫోటోగ్రఫీ

స్వేచ్చ న్యూస్, నార్కట్పల్లి, ఆగస్టు 19: క్షణ కాలాన్ని బంధించి భవిష్యత్ తరాలకు అప్పటి జ్ఞాపకాన్ని చూపించేది ఛాయాచిత్ర కళ అని నార్కెట్పల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ పేర్కొన్నారు. శనివారం 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండల సంగం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం పట్టణ కేంద్రంలో మునుగోడు రోడ్డు నుంచి అమ్మనబోలు రోడ్డు వరకు బైక్ ర్యాలీ […]

అత్యవసరం అయితే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దన్న డాక్టర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 17: స్థానిక గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన బూడిద లక్ష్మీ అనే మహిళ ఇంట్లో కాలుజారి పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు(గోదావరిఖని)రామగుండం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెల్లి ఆర్థోపెటిక్ డాక్టర్ ఉభే ఉల్లా ను సంప్రదించగా అతను దుర్భాషలాడుతూ బయటికి నెట్టేశారు పేషంట్ ఇబ్బందిని గుర్తించకుండా ఓపి రాయకుండా కనీసం గంటసేపు ఇబ్బందులకు గురి చేశారని అత్యవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి […]

సింగరేణి బాయి బాట కార్యక్రమం నిర్వహించిన సోమారపు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ నిర్వహించిన సింగరేణి భాయి బాట సందర్భంగా ఆర్జీ టు ఏరియా ఓసిపి త్రీ కార్మికులను,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ నన్ను మొట్టమొదటిసారిగా రామగుండం మున్సిపాల్ చైర్మన్గా గెలిపించారని మీ ఆశీర్వాదంతో గెలిచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం,సెవరేజి సిస్టం,అన్ని ఏరియాలలో సిసి రోడ్ల నిర్మాణం చేశానని,సింగరేణి కార్మికులకు,ప్రజలకు 24 గంటలు మంచి త్రాగునీటి […]

గుడుంబా స్థావరాలు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి,మంచిర్యాల జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి,ఇన్స్పెక్టర్లు అశోక్,సుధాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ గుడుంబా స్థావరాలు,ఇండ్లలో తనిఖీ చేసి గుడుంబా,బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలలో గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని […]

సింగరేణి వారసత్వ ఉద్యోగాల కల్పనలో భారీ కుంభకోణం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగ కల్పనలో భారీ కుంభకోణం జరిగిందని డిసిసి అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆరోపించారు.ఈ మేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వారసత్వ ఉద్యోగాల పేరిట కొందరు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.వారసత్వ ఉద్యోగ కల్పనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పొందిన మహిళల పట్ల యజమాన్యం కక్ష […]

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

స్వేచ్చ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: ఈరోజు ఉదయం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతుండగా గమనించి అతని పట్టుకొని తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్లలో సుమారు 500 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అతనిని విచారించగా తన పేరు అనుదీప్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి అని తెలిపాడు. అతను చదువు మధ్యలో ఆపివేసి చెడు అలవాట్లకు బానిసై తను […]

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆర్జీ వన్ ఏరియాలోని ఓసిపి ఫైవ్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని,మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.రానున్న ఎన్నికలలో తనను […]

అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: పాలకుర్తి మండలంలోని పాలకుర్తి పాలకుర్తి మండలంలోని పాలకుర్తి,ఈసాల తక్కల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి కందుల సంధ్యారాణి పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరిస్తూ నూతన విద్యా విధానాన్ని అవలంబిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని అన్నారు.ప్రైవేటు పాఠశాల లకు దీటుగా డిజిటల్ విద్యను […]