సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ బుధవారం ఉదయం ఆర్ జీ వన్ ఏరియా పరిధిలోని టు ఇంక్లైన్ గని,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని,సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు.సింగరేణి యజమాన్యం బోగ్గు ఉత్పత్తితోపాటు కార్మికులకు రక్షణ […]