Entries by admin

సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ బుధవారం ఉదయం ఆర్ జీ వన్ ఏరియా పరిధిలోని టు ఇంక్లైన్ గని,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని,సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు.సింగరేణి యజమాన్యం బోగ్గు ఉత్పత్తితోపాటు కార్మికులకు రక్షణ […]

పేద ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పెద్దంపేట్ గ్రామనికి చెందిన ఉప్పుల రాజమణికి రూ:125000/-,అడ్డగుంటపల్లికి చెందిన చిలారపు ఐలయ్యకు మోకళ్ళ చిచ్చకు అవసరమైన 1 లక్ష రూపాయల విలువగల ఎల్ఓసి లను రామగుండం శాసనసభ్యులు వారి నివాసాలలో అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్నారన్నారు.పేదలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎత్తకుండా ప్రజల ఆరోగ్యం కోసం సి ఎం ఆర్ ఎఫ్,ఎల్ఓసిల ద్వారా కోట్లాది […]

సీఎం కేసీఆర్ కు కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 6: ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ గురించి రైతుల స్పందన తెలుసుకోవడానికి పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి పాలకుర్తి మండలం లోని పొలాల్లో తిరుగుతూ రైతులతో ముచ్చటించి వారి స్పందనను తెలుసుకున్నారు. రైతులు వారి మాటల్లో తెలంగాణ రైతంగానికి ఎప్పుడు అండగా కేసీఆర్ ఉంటున్నారని రైతుబంధు,రైతు బీమా,ఉచిత కరెంటు లాంటి పథకాలను అందించి మా అభిమానాన్ని పొందారని ఇప్పుడు రైతు రుణమాఫీతో మా గుండెల్లో నిలిచారని ఆనందభాష్పాలతో తమ […]

గ్రామపంచాయతీ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపిన మక్కాన్సింగ్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 5: పాలకుర్తి మండలం గ్రామపంచాయతీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సంఘీభావం తెలిరు.అనంతరం ఆయన మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికులను బిఆర్ఎస్ పార్టీ చేసే పనికి ప్రభుత్వ గుర్తింపు,భద్రత లేని జీతాలు ఇస్తూ నాయకుల కన్ను సన్నాళ్లో వెట్టిచాకిరి,ఊడిగం చేయించుకుంటుందన్నారు.సమాన పనికి సమాన వేతనం,ఉద్యోగ భద్రత,మినిమం బేసిక్ ప్రైస్ రూ:19000/-చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు రూ:15,600/-డ్రైవర్లు,కారోబార్లు,బిల్లు […]

అసెంబ్లీలో సింగరేణి,ఎన్టీపీసీ లోని పలు అంశాలపై మాట్లాడిన చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 5: రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్ శనివారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతితో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఆర్ యాక్ట్ 2015ను తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఈ యాక్ట్ తో తెలంగాణ రాష్ట్రంలోని వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో […]

సీఎం కేసీఆర్ ను కలిసిన రామగుండం ఎమ్మెల్యే చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 3: గురువారం రోజున అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కలిసి రైతులకు రుణమాఫీ చేయడం,టి ఎస్ ఆర్ టి సి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. Share this… Whatsapp Facebook

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు3: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మెడ్ రిజర్వ్ విభాగం నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఆర్ ఎస్ ఐగా పదోన్నతులు పొందిన 11 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమ రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)వారి కార్యాలయంలో అభినందించారు.ఈ సందర్భంగా సిపి మేడం మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని,గౌరవాన్ని […]

జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 3: జనగణమన జాతీయ గీతం నిత్య గీతాలపన కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నార్కెట్ పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం కాసేపు మండల ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, జనగణమన ఉత్సవ సమితి సభ్యులు, కబడ్డీ ఆట ఈ సందర్భంగా ఎంపీపీ […]

జిల్లా కలెక్టర్ తో సమావేశమైన ఎమ్మెల్యే చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ తో సమావేశమై పాలకుర్తి మండలం లో సమీకృత సముదాయం ఏర్పాటు చేయాలని స్థల సేకరణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఎంపిపి వాల్వ అనసూయ,రాంరెడ్డి,వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి ఉన్నారు. Share this… Whatsapp Facebook

నూతన ఏసిపికి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నాయకులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని సబ్ డివిజన్ కు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసిపి)తుల శ్రీనివాసరావుకు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మధ్ధేల దినేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బ్రిడ్జి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏసీపీని కోరడం జరిగిందని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల […]