Entries by admin

విద్యార్థులు పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: బుధవారం 38వ డివిజన్ శ్రీ చైతన్య హైస్కూల్ లో హరిత భారత్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరకట్టి చందర్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న హరితహారం గొప్ప కార్యక్రమం అని విద్యార్థులు తమ ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో […]

అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 31: రామగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బుక్స్ తీసుకు వెళ్లడానికి సరైన బ్యాగ్స్ లేకపోవడంతో వారు అర్ష ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి విఎస్ఏ డెవలపర్స్ బలుమూరి సుమన్ రావు,అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి సహకారంతో 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఏ డెవలపర్స్ టీం ఎండి వసీం,,ఎస్ అజయ్ కుమార్,ఎండి మాన్సూర్,ఎండి తన్వీర్,ఆర్ సాయికిరణ్ హర్ష […]

శ్రీ కృష్ణార్జునులను దర్శించుకున్న మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు సమీపంలో ని హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన సుదర్శన యాగానికి విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీ కృష్ణార్జునులైన ఆ భగవంతుని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత […]

శ్రీకృష్ణార్జున దేవాలయంలో అఖండ సుదర్శన యాగం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో శుక్రవారము ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు వేద పండితులు శ్రీ కృష్ణార్జున దేవాలయం అర్చకులు రమేష్ అయ్యగారు ఆధ్వర్యంలో గోదావరిఖని రామాలయం అయ్యగారు శ్రావణ్ వేద మంత్రోచ్ఛారణతో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేసి తొమ్మిది గంటల నుండి 12:45 నిమిషాల వరకు14 జంటలతో నాలుగు హోమ గుండాలు […]

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతకు సీఐ జగదీష్ అవగాహన సదస్సు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై25: సుల్తానాబాద్ షర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యువతకు సీఐ జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత ఒత్తిడిని భరించలేక దూరాలవాట్లకు బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తూ విద్యార్థులు,యువత ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆన్లైన్ మోసాలకు,నకిలీ బ్యాంక్ లోన్ అప్ లకు మోసపోవద్దని ప్రజల్లో చైతన్యం రావాలంటే యువతతోనే సాధ్యం అని అన్నారు.సోషల్ మీడియా ఎక్కువ కీడు చేస్తుందని టెక్నాలజీ […]

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలే సాధనగా డిజేఎఫ్ జర్నలిస్టుల గర్జన సభ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 25: డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని తిలక్ నగర్ లో గల విశ్వం ఫంక్షన్ హాల్ లో ఈరోజు జర్నలిస్టుల ఇండ్ల స్థలాలే సాధనగా జర్నలిస్ట్ ల గర్జన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ స్థాయి నాయకులు,గౌరవ అధ్యక్షులు విశ్వనాధ్,అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి,రాష్ట్రస్తాయి నాయకులు అధ్యక్షులు రత్నాకర్ పటేల్,ప్రధాన కార్యదర్శి కొత్త యాదిరెడ్డి, పెద్దపల్లి […]

మభ్యపెడుతున్న కాంగ్రెస్ నాయకులు అన్న ఎమ్మెల్యే చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: సోమవారం రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మనో చైతన్య,అమ్మ పరివర్,శ్రీ ధర్మశాస్త్ర నిత్త్యాన్నదాన ఆశ్రమాల్లో వేరువేరుగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాకుండా ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. 9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి […]

కేటీఆర్ జన్మదినం సందర్భంగా అర్ష ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: గోదావరిఖని బస్టాండ్ వద్ద కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల సంధ్యారాణి,మిర్యాల రాజిరెడ్డి, పాత పెళ్లి ఎల్లన్న,కొంకటి లక్ష్మీనారాయణ,బయపు మనోహర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Share this… Whatsapp Facebook

వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

రామగుండం, జులై 24: గోదావరిఖని లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద గల వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ శాసనసభ్య ఆశావాహులు మిరియాల రాజిరెడ్డి,కందుల సంధ్యారాణి,పాతపల్లి ఎల్లయ్య,కొంకటి లక్ష్మీనారాయణ, బయ్యపు మనోహర్ రెడ్డి పాల్గొని సంఘటిత అసంఘటిత కార్మికుల […]