ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ సతీమణి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 30: అశోక్ నగర్ ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో 49వ డివిజన్ కార్పొరేటర్ సన ఫక్రోద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈద్ మిలాప్ జమతే ఇస్లామియా హింద్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాగూర్ పాల్గొని పలు మహిళా సమస్యలపై చర్చించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేటర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *