డివిజన్లలో పాదయాత్ర చేస్తున్న ఠాగూర్ సతిమని
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 28: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ పాదయాత్ర చేస్తూ ప్రజల యోగక్షేమలు,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వారిని కోరారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!