ఇక్కడి సింగరేణి డీ.ఎం.ఎఫ్.టీ నిధులను ఇక్కడే ఉపయోగించాలి: ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, 20: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం RG-2 ఏరియా పరిధిలోని ఓసిపి3 శావల్ &డ్రిల్ సెక్షన్ కార్మికులను వకీల్ పల్లి గని మొదటి షిఫ్ట్,నైట్ షిఫ్ట్ కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్. ఈ సందర్భంగా ఎస్ ఎన్ డి క్యాంటీన్లో,వకీల్ పల్లి గనిలో కార్మిక ఉద్దేశించి ఠాగూర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకుని సింగరేణి ప్రవేటుపరం చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయని కార్మికులు సంఘటితమై వారి దుశ్చర్యలను చర్యలను తిప్పికొట్టాలన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చడంలో సింగరేణి పూర్తిగా విఫలమైందని,సింగరేణి చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ( పూర్తికాలేదు)
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!