యాదవుల ధర్నాకు బయలెళ్లిన సంఘం నాయకులు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: హైదరాబాదులో జరగబోయే యాదవుల ధర్నాకు బయలెల్లి వెళ్తున్న పెద్దపెల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గుంపుల ఓదెలు యాదవ్, రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ పాతపెళ్లి రవి యాదవ్, కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బోయిన మల్లేష్ యాదవ్ తదితరులు వెళుతున్నట్లు గుంపులు ఓదలు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!