పేదవారి జీవనాధారాలను ధ్వంసం చేయకండి మీకు దండం పెడతా కిరన్ జీ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 7:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోన్ 31 డివిజన్(గోదావరిఖని శివాజీ నగర్) లోని చాకలి లింగయ్య అనే వృద్ధుడు ఇస్త్రీ చేస్తూ జీవనాన్ని పొందుతున్నాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అజ్ఞానంతో వృద్ధుల జీవనాధారామైన ఇస్త్రీ బల్లను కాల్చి వేయడంతో న్యాయ సంరక్షకుడైన(లాయర్)నామ్తాబాద్ కిరణ్ జీ ని కలిసి మొర పెట్టుకోడంతో హృదయం చెల్లించిన కిరన్ జీ తన సొంత ఖర్చులతో కొత్త ఇస్త్రీ బళ్లను కొని రజక సంఘం రజక సంఘం వ్యవస్థాపకుడు అధ్యక్షుడు పాలడుగుల కనకరాజు,మషాబత్తుల పవన్,బైరం దిలీప్, పెద్దవేని శ్రావణ్, సమ్మెత పద్మ కొందరు రజకుల సమక్షంలో కొనివ్వడం జరిగింది.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *