సీఎం కేసీఆర్ ను కలిసిన రామగుండం ఎమ్మెల్యే చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 3: గురువారం రోజున అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కలిసి రైతులకు రుణమాఫీ చేయడం,టి ఎస్ ఆర్ టి సి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!