ఒక అవకాశం ఇవ్వాలని ఎల్ఐసి ఏజెంట్లను కోరిన రాజ్ ఠాకూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: మంగళవారం గోదావరిఖని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్లను కలిసి ఒక అవకాశం ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎక్కిన వెంటనే ఆదాని అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేట్ పరం కానీయబోమని ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!