అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 31: రామగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బుక్స్ తీసుకు వెళ్లడానికి సరైన బ్యాగ్స్ లేకపోవడంతో వారు అర్ష ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి విఎస్ఏ డెవలపర్స్ బలుమూరి సుమన్ రావు,అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి సహకారంతో 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఏ డెవలపర్స్ టీం ఎండి వసీం,,ఎస్ అజయ్ కుమార్,ఎండి మాన్సూర్,ఎండి తన్వీర్,ఆర్ సాయికిరణ్ హర్ష ఫౌండేషన్ ఫౌండర్ అర్ష బూడిద,వెంకటేష్వరుణ్,రవితేజ,మంజు,అబయ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!