మొగల్పహాడ్ గ్రామస్తులకు మంచినీటి ట్యాంకర్లను అందించిన ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 19: అంతర్గాం మండలం మొగల్పాహడ్ గ్రామంలో ఈరోజు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పర్యటిస్తున్న క్రమంలో అక్కడి ప్రజలు మా గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి త్రాగడానికి మంచినీటి కొరత ఉందని చెప్పగానే స్పందించి రెండు మంచినీటి ట్యాంకర్లను మొగల్పహాడ్ గ్రామానికి పంపించి వారి సమస్యను మునిసిపల్ కమిషనర్ తో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్,ప్రశాంత్,దస్తగిరి,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!