గ్రామపంచాయతీ స్థలంలో యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ధర్నా
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ధర్నా నిర్వహించిన స్వాములు ఎంపీడీవో హామీతో నిరసన విరమించిన స్వాములు స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 16, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ కంఠం భూమి …
