గ్రామపంచాయతీ స్థలంలో యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ధర్నా

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ధర్నా నిర్వహించిన స్వాములు ఎంపీడీవో హామీతో నిరసన విరమించిన స్వాములు స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 16, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ కంఠం భూమి …

రోడ్డుకు ఇబ్బందిగా మారిన మోరీ నిర్మానాన్ని నిలిపివేయాలి

మోరి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్ పి ఎస్ నాయకులు స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 21: ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమిస్తూ నిర్మిస్తున్న మోరి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు …

50వ వసంతంలో అడుగీడుతున్న సురభి నాటకాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 12: శ్రీ విజయ భారతి నాట్యమండలి (సురభి నాటకాలు) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్నట్లు శ్రీ విజయ భారతి నాట్యమండలి కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. …

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 2: నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు లో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివవరాలా ప్రకారం అప్పాజీపేట గ్రామానికి చెందిన గుండాల శంకరయ్య నేరడలో తన …

నార్కెట్పల్లి ప్రజలు ఫైబర్ నెట్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వీరేశం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 27: ఇంటర్నెట్ సేవలు కేబుల్ టీవీ సేవలు కలిపి వినియోగదారులకు తక్కువ రేటుకు అందజేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో …

పోషకాహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 27, నార్కెట్పల్లి: పోషకాహారం తీసుకోవడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని కామినేని వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కామినేని మెడికల్ కాలేజ్ …

పండగలు పర్యావరణహితంగా జరుపుకోవడం మన బాధ్యత: ఎస్సై క్రాంతి కుమార్

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 16, నార్కెట్పల్లి: మనం నిర్వహించుకునే పండుగల వల్ల పర్యావరణానికి హానికలుగకుండా నిర్వహించడం వల్ల ప్రకృతిని కాపాడిన వారిమీ అవుతామని నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నార్కట్పల్లి పట్టణంలోని నల్లగొండ రోడ్డులో యువ యూత్ …

నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, సెప్టెంబర్ 4: ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి నిర్వాహకుడు సహకరించాలని నార్కెట్పల్లి క్రాంతికుమార్ పేర్కొన్నారు. బుధవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ …

సమాజ శ్రేయస్సు కోసం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 1, నల్గొండ: గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికొక స్పీకర్ ఊరికి ఒక ట్రైనర్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్న ఇంపాక్ట్ సంస్థ రానున్న కాలంలో సమాజ శ్రేయస్సు ను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని …

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రాబోయే చట్టం ఉండాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ROR రెవెన్యూ చట్టానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ …