భగభగ మండే నిప్పుల్లో – శివ శివ నామస్మరణలతో…

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 7, నార్కెట్పల్లి: భగభగ మండే నిప్పు కనికల్లో ఓం నమశ్శివాయ నీవే రక్ష అంటూ శివనామ స్మరణలతో చెరువుగట్టు క్షేత్రం మార్మోగిపోయింది భక్తులు పరవశించిపోయారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం …

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం – పరవశించెను భక్తజనం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 5, నార్కెట్పల్లి: శివనామ స్మరణలతో భక్తులు పరవశిస్తుండగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు ప్రతిధ్వనిస్తుండగా, భాజా భజంత్రీలు వాయిస్తుండగా మంగళ వాయిద్యాల చప్పుల్లతో, శోభాయ మానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో భవి నుండి భూవికి దిగి వచ్చిన త్రిలోక …

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం

అన్య మతస్తులకు అందలం-వేద పండితుల అసహనం స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 4, నార్కెట్పల్లి: తెలంగాణ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం …

రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన మహాత్మా విద్యార్థులు

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 4, నార్కెట్పల్లి: పట్టణ కేంద్రంలోని మహాత్మ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కె వాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల త్రో బాల్ రాష్ట్ర అసోసియేషన్ …

రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో రెండవ శ్రీశైలం గా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

ప్రతి పౌరుడు హక్కుల తో పాటు బాధ్యతలను గుర్తించాలి

జెండావిష్కరణ చేస్తున్న ఉత్సవ సమితి అధ్యక్షులు నరసింహ స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: భారతదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ, రిజర్వేషన్ తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతగల పౌరుడిగా ఎదగాలని జనగణమణ ఉత్సవ సమితి నార్కెట్పల్లి అధ్యక్షులు …

దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురి …

కూరగాయల అంగడి స్థలంలో ఫీల్డ్ ఎంక్వయిరీ చేయాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ని గ్రామపంచాయతీ కి చెందిన కూరగాయల అంగడి స్థలంలో ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి కబ్జాదారుల ఆట కట్టించాలని కోరుతూ బుధవారం నార్కెట్పల్లి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం …

యంగ్ ఇండియా కె బోల్ కరపత్ర ఆవిష్కరణ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 21: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జిల్లా పృథ్వీరాజ్ …

హనుమద్గాయత్రి యజ్ఞానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీ లకు వినతి

స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 17, నార్కెట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రంలో గ్రామ ఖంటానికి చెందిన కూరగాయల అంగడి స్థలంలో హనుమద్గాయత్రీ యజ్ఞం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంజనేయ స్వాములు, నార్కట్పల్లి పరిరక్షణ సమితి తరపున మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ …