యంగ్ ఇండియా కె బోల్ కరపత్ర ఆవిష్కరణ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 21: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జిల్లా పృథ్వీరాజ్ …

హనుమద్గాయత్రి యజ్ఞానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీ లకు వినతి

స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 17, నార్కెట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రంలో గ్రామ ఖంటానికి చెందిన కూరగాయల అంగడి స్థలంలో హనుమద్గాయత్రీ యజ్ఞం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంజనేయ స్వాములు, నార్కట్పల్లి పరిరక్షణ సమితి తరపున మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ …

గ్రామపంచాయతీ స్థలంలో యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ధర్నా

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ధర్నా నిర్వహించిన స్వాములు ఎంపీడీవో హామీతో నిరసన విరమించిన స్వాములు స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 16, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ కంఠం భూమి …

రోడ్డుకు ఇబ్బందిగా మారిన మోరీ నిర్మానాన్ని నిలిపివేయాలి

మోరి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్ పి ఎస్ నాయకులు స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 21: ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమిస్తూ నిర్మిస్తున్న మోరి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు …

50వ వసంతంలో అడుగీడుతున్న సురభి నాటకాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 12: శ్రీ విజయ భారతి నాట్యమండలి (సురభి నాటకాలు) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్నట్లు శ్రీ విజయ భారతి నాట్యమండలి కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. …

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 2: నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు లో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివవరాలా ప్రకారం అప్పాజీపేట గ్రామానికి చెందిన గుండాల శంకరయ్య నేరడలో తన …

నార్కెట్పల్లి ప్రజలు ఫైబర్ నెట్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వీరేశం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 27: ఇంటర్నెట్ సేవలు కేబుల్ టీవీ సేవలు కలిపి వినియోగదారులకు తక్కువ రేటుకు అందజేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో …

పోషకాహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 27, నార్కెట్పల్లి: పోషకాహారం తీసుకోవడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని కామినేని వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కామినేని మెడికల్ కాలేజ్ …

పండగలు పర్యావరణహితంగా జరుపుకోవడం మన బాధ్యత: ఎస్సై క్రాంతి కుమార్

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 16, నార్కెట్పల్లి: మనం నిర్వహించుకునే పండుగల వల్ల పర్యావరణానికి హానికలుగకుండా నిర్వహించడం వల్ల ప్రకృతిని కాపాడిన వారిమీ అవుతామని నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నార్కట్పల్లి పట్టణంలోని నల్లగొండ రోడ్డులో యువ యూత్ …