పార్వతీ పరమేశ్వరుని జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు వేదాగమసార్వభౌమ, శైవాగమచతురానన, వేదాక్షర సరస్వతి …
