ఓటరు నిర్భయంగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వచ్ఛందంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని నార్కెట్పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని …
