నిస్వార్థ సేవకు నిజమైన సత్కారం

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 14: రూపాయి ఆదాయం లేనిదే ఏ పని చేయని ఈ రోజుల్లో గత 3 సంవత్సరాలుగా ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నార్కట్పల్లిలో ప్రతిరోజు ఉదయం 8:30 నిమిషాలకు నిత్యం జాతీయ గీతాలాపన కార్యక్రమం …

క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం తో మోడీ సంకల్పానికి సహకరిద్దాం:యస్ఐ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం నార్కెట్పల్లి పట్టణంలో 70 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీకి విశిష్ట అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై క్రాంతి …

ప్రజలలో జాతీయ భావం పెంచడమే లక్ష్యంగా తిరంగా ర్యాలీ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: దేశంపై ప్రేమను చాటి దేశ ప్రజలలో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ …

ఉత్తమ ట్రైనర్ గా ఎంపికైన గూడూరు అంజిరెడ్డి

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 12 : ఆంటీ నార్కోటిక్ బ్యూరో (ఈగల్ ఫోర్స్) సంస్థ ద్వారా ఉత్తమ ట్రైనర్ గా గూడూరు అంజిరెడ్డి ఎంపికయ్యారు. మంగళ వారం హైదరాబాద్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఆంటీ నార్కోటిక్స్ …

నార్కెట్పల్లి లో రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి: బిజెపి

స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 08: పట్టణంలోని రెడ్డయా ఫ్యాక్టరీ నుంచి కామినేని జంక్షన్ వరకు గత శాసనసభ ఎన్నికలకు ముందు చేపట్టిన రహదారి విస్తరణ పనులు 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పూర్తిగాకపోవడం శోచనీయమని బిజెపి మండల అధ్యక్షులు మేడబోయిన …

బైక్ డిక్కీలో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన నార్కెట్పల్లి పోలీసులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 4: ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు బైక్ లపై గంజాయి తరలిస్తున్న నిధులను అరెస్టు చేసిన కేసు వివరాలను సోమవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శివరామిరెడ్డి వెల్లడించారు. పోలీసుల …

బైకుల దొంగలు అరెస్టు 12 బండ్లు స్వాధీనం చేసుకున్న నార్కెట్పల్లి పోలీసులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 3: ఇటీవల రద్దీప్రాంతాలలో డూప్లికేట్ తాళం చేతులతో బైక్ లను దొంగిలించి జల్సాలకు అలవాటుపడ్డ నిందితులను శనివారం నార్కెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …

విద్యార్థులు ఏకాగ్రత తో చదవాలి

విద్యార్థులు ఏకగ్రత తో చదవాలని మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం లయన్స్ క్లబ్ నల్లగొండ ఆదర్శ మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో యువ వికాసం కార్యక్రమం లో భాగంగా నార్కెట్ పల్లి మండలం లోని బ్రాహ్మణ …

ఘనంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని గురిజ అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తిశ్రద్ధలతో యంత్రస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ దేవి, కాళీమాత దేవి విగ్రహల ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 30 …

అంగరంగ వైభవంగా అమ్మవార్ల ఊరేగింపు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి జులై 29: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్పూర్తి కాలేజీ పక్కన గురిజ అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి రేణుక ఎల్లమ్మ, కాళీమాత విగ్రహాల …